పదవ తరగతి పరీక్షల్లో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైసీపీ...