పార్టీలో కొందరు నేతల పనితీరుపై చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు.  క్షేత్రస్థాయిలో పనిచేయకుండా మాయచేసే నేతలకు చెక్ పెడతానన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లోకేష్, అచ్చెన్నాయుడుతో కలసి...