రాష్ట్రంలో త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విస్తరణలో పదువులు పొందేందుకు నేతలు పోటీలు పడుతున్నారు. ఇప్పటికే అధిష్టానం వద్ద కూడా తమ ప్రొపోజల్స్ పెట్టినట్లు కూడా...