వైసీపీ నుండి నలుగురు రాజ్యసభకు వెళ్లనున్నారు. మంగళవారం నాడు సీఎం జగన్, బొత్స సత్యానారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించిన అనంతంర నలుగురిని ఎంపిక చేశారు. ఏపీ నుండి ఖాళీ అయిన స్థానాల్లో బీసీ సంఘం...