ఏపీలో రాజకీయ వేడి మొదలవుతోంది. పార్టీల పంథాలు చూస్తే సమరానికి సై అంటున్నాయనే అనుకోవాలి. కౌలు రైతుల ఆత్మహత్యలను అజెండాగా తీసుకుని, ఒక్కొక్కరికి లక్ష పరిహారం చొప్పున జనసేన క్షేత్ర స్థాయిలోకి దిగింది. పెంచిన...