ఉద్యోగుల వల్లే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఉద్యోగులు భయపడో.. ఏదో ప్రలోభాలకు గురయ్యో ఉద్యోగులు లొంగిపోయారని చెప్పారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత...