జగన్ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారని, గతంలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ప్రజా వ్యతిరేకత జగన్ కు వచ్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. రాబోయే ఎన్నికలలో...