దేశం విస్తుపోయే టెర్రరిస్టు దాడులన్నీ కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులను వెంటనే గుర్తించి, దర్యాప్తును వేగవంతం చేసేందుకు వీలుగా అనుమానితులు, నేరస్తుల కొలతలు, బయోమెట్రిక్‌...