తనపై కేసీఆర్, కేటీఆర్ దాడి చేయించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ ఆరోపించారు. డీజీపీకి నిన్నటి నుంచి కాల్ చేస్తున్నా స్పందించడం లేదని తెలిపారు. ఘటనా ప్రదేశంలో రైతులే లేరని, తానెక్కడ దూషించానని ప్రశ్నించారు....