రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారని, క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహానాడు ముగింపు సభలో చంద్రాబాబు మాట్లాడుతూ..’’ ఉన్మాది పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు....