వాస్తవానికి, ఊహలకు భిన్నంగా కనిపించే సరికి సీఎం జగన్ రెడ్డి భాష మారిందని పీఏసీ కమిటీ ఛైర్మన్, టీడీపీ శాసన సభ్యులు పయ్యావుల కేశన్ అన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు భాషలో స్వరాన్ని పెంచుతున్నారని...