కూల్చివేతల పర్వం ఏపీలో మళ్లీ మొదలైంది. మొన్నటి వరకు టీడీపీ నేతల ఇళ్లపై గురిపెట్టిన ప్రభుత్వం తాజాగా పార్కులపైనా దృష్టి పెట్టింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నూతనంగా నిర్మిస్తున్న ఎర్రన్నాయుడు చిల్డ్రన్స్ పార్కును గుర్తు...