మద్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి అభిషేకం నిర్వహించారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అదికూడా ఎక్కడో కాదు..సాక్షాత్తూ అసెంబ్లీలో ప్రాంగణంలోనే జగన్ ఫోటోకు మద్యంతో అభిషేం చేశారు. జగన్మోహన్ రెడ్డి కల్తీ బ్రాండ్లు, తెచ్చారని,...