దేశం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకెళ్తోందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని అందరూ నిర్ణయించుకున్నట్లే కనిపిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. అందుకే మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారని అనుకుంటున్నామని...