హైదరాబాద్ లో ఎంపీ రఘురామరాజు కదలికలపై ఏపీ సీబీసీఐడీ నిఘా పెట్టింది. ఎంపీ రఘురామరాజు ఇంటి దగ్గర ఏపీ ఐబీ అధికారులు శనివారం కాపు కాశారు.  అయితే ఐబీ అధికారుల కళ్లుగప్పి ఢిల్లీ చేరుకున్నారు....