ఆంధ్రప్రదేశ్​లో ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​...