కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టడమే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అనుచిత ప్రవర్తనతో టీడీపీ సభ్యులు గవర్నర్‌ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం...