రాష్ట్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పద్మవ్యూహంలో చిక్కుకుపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో కీలకమైన ఆరుగుర్ని తొలగిస్తే ఆయన పదవికి ముప్పు తప్పేలా...