ఏపీ సినిమా టికెట్ల వ్యవహారంపై మంత్రి బోత్సా సత్యనారాయణ మరోసారి ఫైర్ అయ్యారు.  ఇష్టానుసారం టికెట్ ధరలు పెంచి ప్రజల వినోదాన్ని బలహీనతగా మార్చుకోవాలని చూస్తే ఊరుకోమని అన్నారు. టికెట్ ధర రూ.500కు పెంచితే...