ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆయన చేతకాని పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. తాజాగా,  ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మరోసారి జగన్​పై మాటలతో విరుచుకుపడ్డారు....