విజయనగరం రామతీర్థం ఆలయ వివాదం హాట్​ టాపిక్​గా మారిపోయింది. ఈ క్రమంలోనే తెదేపా సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తోందని మండిపడ్డారు....