డ్వాక్రా సంఘాలతో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశామని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. టీడీపీ హయాంలో మహిళలకు ఉచితంగా ఇళ్లిస్తే.. జగన్ రెడ్డి మాత్రం ఓటీఎస్‍తో ఎదురు డబ్బులు...