ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైన అంశం ప్రభుత్వానికి ఇంకేమైనా ఉందా? అని  టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధిస్తామని జగన్ చెప్పలేదా? అని నిలదీశారు.  మంగళగిరిలోని టీడీపీ...