ఆంధ్రప్రదేశ్‍లో మంత్రులంతా బస్సు యాత్ర చేయనున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులు పాల్గొంటారని వివరించారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడి వివరాలు...