అవినీతి ఊసరవెల్లి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దిగమింగిన రూ.1524కోట్లను ఎప్పుడు కక్కిస్తారో జగన్ రెడ్డి చెప్పాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.  దేవాదాయమంత్రిగా ఉండి గుడిని, గుడిలో లింగాన్ని...