జనసేన పార్టీని ప్రజలు స్వాగతిస్తున్నారు – కాపులను బీసీల్లో చేర్చాలి
కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ, పీసీసీ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీని ప్రజలు స్వాగతిస్తున్నారని, ప్రత్యేక హోదా...
ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన మీ దగ్గర మేమేం నేర్చుకోవాలి: ఎమ్మెల్యే అనిల్ ధ్వజం
నగరంలోని 52 వ డివిజన్ ఉడ్ హౌస్ సంఘం ప్రాంతంలో శుక్రవారం నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ తో కలిసి ‘గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్...
నారా లోకేష్ పర్యటన విజయవంతం – పలు ప్రశంసలు, పలు విమర్శలు
జిల్లాలో శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. ర్యాలీలు, సభలు, ఇష్టా గోష్టిలతో పర్యటన విజయవంతం అయినా పార్టీ పరిస్థితి జిల్లాలో...
ఉషారాణి ఆత్మహత్యలో ర్యాగింగ్ మాటున ఉన్న వేధింపులు
ఆంధ్రప్రదేశ్ లో మరో విద్యాకుసుమం ప్రాణాలు విడిచింది. గుంటూరులో రిషితేశ్వరి మరణాన్ని ఇంకా ప్రజలు మరిచిపోకముందే కర్నూలులో మరో బంగారు తల్లి బలైంది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని కడుపు కోతను మిగిల్చింది. ర్యాగింగ్ కారణమని...
Actress Manjima Mohan Photo Gallery (మంజిమా మోహన్ ఫోటో గ్యాలెరీ)
...
రేపు బ్యాంకుల్లో నోట్ల మార్పిడి లేదు
500 మరియు 1000 నోట్ల మార్పుకే సమయం మొత్తం సరిపోతుండడంతో బ్యాంకుల్లో సిబ్బందికి అనేక పనులు మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు అనగా నవంబర్ 19 శనివారం నాడు బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ఉండదని...