ప్రైవేట్ ఆస్పత్రులకు సీటీ స్కాన్ కోసం వెళ్లే వాళ్లకు షాకింగ్ న్యూస్…?

 ఒకవైపు కరోనా మహమ్మారి దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజల గుండెల్లో గుబులు పుట్టిసున్నాయి. ఇలాంటి సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు ఏ వ్యాధితో ఆస్పత్రికి వెళ్లినా...

తిరుమల కపిల తీర్ధం ఎంత అందంగా ఉంటుందో తెలుసా ?

  తిరుమలలో శ్రీవారు అంటే తెలియని వారు ఉండరు.. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారికీ ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. మన దేశానికి వచ్చారు అంటే తిరుమల శ్రీవారిని దర్శించుకోకుండా వెళ్ళరు. శ్రీవారంటే అంత భక్తి.....

ఆ చీరతో కరోనా వైరస్ కు చెక్!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎలా విజృంభించింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ని కూడా క్యాష్ చేసుకుంటున్నారు కొందరు తెలివైన వారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు...

నెల్లూరు జిల్లా విడవలూరులో ఘనంగా ప్రారంభం అయిన పల్లె పల్లెకు జనసేన

జనసేన పార్టీ విధివిధానాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే బలమైన కాంక్షతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలు తలపెట్టిన “పల్లె పల్లెకు జనసేన” కార్యక్రమం నేడు విడవలూరు మండలం పార్లపల్లి...

జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం – పవన్ కళ్యాణ్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడమే లక్ష్యం అంటూ ప్రకటన

నెల్లూరు నగరంలో జనసేన పార్టీ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. గత కొద్ది కాలంగా నగరంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి నడుంబిగించారు జనసేన కార్యకర్తలు. ఇటీవల యూనివర్సిటీ విద్యార్ధుల అడ్మిషన్ల సమస్య మొదలు బీసీ విద్యార్ధుల హాస్టల్...

పోలీసు అధికారుల పై కక్షలు మానండి: అధికార పార్టీకి ఆప్ నేత వినోద్ హితవు

జిల్లాలో పోలీసు అధికారుల పదవులకు భద్రత కరువవుతోందని వారి పై అధికార పార్టీ నాయకులు కక్షపూరిత చర్యలను మానుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర యూత్ కన్వీనర్ ముసునూరు వినోద్ కుమార్ పేర్కొన్నారు. తమ...