సీఎం జగన్ దిగొచ్చేవరకు మా పోరాటం ఆగదు- అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే కొత్తగా తీసుకొచ్చిన ఓటీఎస్ పద్దతిని ప్రతి పక్షాలు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టాయి. ఈ పథకాన్ని ప్రభుత్వం పేద ప్రజలకు సంజీవని వంటిదని అంటే.. టీడీపీ మాత్రం రక్తం పీల్చే పథకం...
ఓటీఎస్ ఇది నమ్మినవారికి లాభం.. లేకపోతే నష్టం అంతే- పెద్దిరెడ్డి
ఓటీఎస్ పద్దతి ద్వారా పేదలకు మంచి చేయాలని జగన్ చూస్తుంటే.. ప్రతిపక్షాలు కావాలనే అడ్డుపడుతున్నాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఓటీఎస్పై ప్రతిపక్షం, వారికి అనుకూలంగా ఉన్న మీడియా అసత్య ప్రచారం చేస్తూ.. ప్రజల్లో గందరగోళాన్ని...
అన్ని వర్గాల వారికి అన్యాయం చేసేందుకు జగన్ ప్రయత్నం- చింతమనేని
ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్...
ప్రజల వినోదాన్ని బలహీనతగా మార్చుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు- బొత్సా
ఏపీ సినిమా టికెట్ల వ్యవహారంపై మంత్రి బోత్సా సత్యనారాయణ మరోసారి ఫైర్ అయ్యారు. ఇష్టానుసారం టికెట్ ధరలు పెంచి ప్రజల వినోదాన్ని బలహీనతగా మార్చుకోవాలని చూస్తే ఊరుకోమని అన్నారు. టికెట్ ధర రూ.500కు పెంచితే...
నా తమ్ముడు వంగవీటి రాధా మేలిమి బంగారం- కొడాలి నాని
ఏపీ మంత్రి కొడాలి నాని వంగవీటి మోహన రంగ తనయుడు వంగవీటి రాధాను పొగడ్తలతో ముంచెత్తారు. వంగవీటి రాధా బంగారమని, కాస్త రాగి కలిపితే.. ఎలా కావలంటే అలా మల్చుకోవచ్చని అని చెప్పినా రాధా...
అబద్దాన్ని నిజంగా మార్చి నమ్మించే శక్తి ఒక్క చంద్రబాబుకే ఉంది- కన్నబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వ్వయసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతులకు శాశ్వతంగా ప్రయోజనం చేకూర్చాలని జగన్ పాటుపడుతుంటే.. చంద్రబాబు మొసలి...