బాబాయ్ శవంతో ఓట్లు పొందాడు : నారా లోకేష్
శవ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. తండ్రి శవాన్ని పక్కనపెట్టుకొని ముఖ్యమంత్రి పీఠంకోసం ప్రయత్నించాడని ఆరోపించారు. అసెంబ్లీలో చర్చల అనంతరం మీడియా...
వైసీపీ అవినీతి పుట్టలోంచి రోజుకో కాలనాగు బయటకు : టీడీపీ నేత పట్టాభి
వైసీపీ అవినీతి పుట్టలోంచి రోజుకో అవినీతి కాలనాగు బయటకు వస్తోందని, గతంలోనే ఆపుట్టలోనుంచి అనేక అవినీతి కాలనాగులు, అనకొండలు బయటకు వచ్చాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. టీడీపీ కేంద్ర...
పోలీసులను నిలదీసిన జనసేన నేతలు
విజయవాడలోని పోలీసులు తీరుపై జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ ప్లెక్సీలను ఎందుకు తొలగించారని మండిపడ్డారు. వైసీపీకి కొమ్ముకాయొద్దని హెచ్చరించారు. వివరాళ్లోకి వెళ్తే సోమవారం మంగళగిరికి సమీపంలోని ఇప్పటంలో జనసేన 8వ ఆవిర్భావ...
టీడీపీలోకి రీ-ఎంట్రీతో ఇద్దరు నేతల మధ్య పొలిటికల్ వార్.?
అనంతపురం జిల్లా ధర్మవరం పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. అదికూడా రెండు పార్టీల మధ్య కాదు. ఇద్దరి వ్యక్తుల మధ్య. గత ఎన్నికల్లో ధర్మవరం నుండి పోటీ చేసి ఓటమి చెందిన వరదాపురం సూరి ఎన్నికల అనంతరం...
మేం ముందస్తుకు వెళ్లం : సజ్జల
ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తేలేదని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృస్ణారెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో 90 శాతం హామీలు నెరవేర్చామని ఉద్ఘాటించారు. వైసీపీ 12వ...
హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డి తప్పించుకోలేడు : మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా డీఎల్ వైసీపీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తన నివాసంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ...