Site icon 123Nellore

నవంబర్ 28 నుండి డిసెంబర్ 20 వరకు వీ.ఎస్.యూ డిగ్రీ పరీక్షలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్శిటీ పరిధిలో మూడు సంవత్సరాల డిగ్రీ మొదటి మరియు మూడవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28 నుండి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మూడవ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 గం.ల నుండి సాయంత్రం 5 గం.ల వరకు జరగనున్నాయి. ఈ మేరకు టైం టేబుల్ ను వర్శిటీ అధికారిక వెబ్ సైట్ లో ఉంచింది. దిగువన ఆ టైం టేబుల్ ను చూడగలరు.

 
Exit mobile version